మల్లన్న స్వామిని దర్శించుకున్న సెక్రెటరీలు

Published: Wednesday March 03, 2021
మల్లాపూర్ మార్చి 02 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని రత్నాపూర్ గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాలలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మల్లాపూర్ మండల సెక్రటరీలు మల్లన్న స్వామిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడి అనూష వినోద్ కుమార్, సెక్రటరీలు నరేష్ విజయ్ బాలు తదితరులు పాల్గొనడం జరిగింది.