చౌటుప్పల్, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి): చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామం
Published: Friday November 18, 2022
చౌటుప్పల్, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి): చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో ప్రజలందరికీ ఓపి సేవలు అందించాలని డాక్టర్స్ ని కోరారు లాబ్, బ్లేడ్ టెస్ట్, ఫార్మసీ, ఫాస్తెడ్ కిడ్స్, వైద్యం కోసం కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని వైద్యం కోసం వస్తున్న వారికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్స్ కి తెలియజేశారు,మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ని డాక్టర్ శివప్రసాద్ శాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శివ ప్రసాద్, డిప్యూటీ DMHO యశోద, డాక్టర్ వసంతి కుమారి, సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు..
Share this on your social network: