అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించిన టీఆర్ఎస్ నాయకులు బండారి రవీందర్

Published: Wednesday June 15, 2022
మేడిపల్లి, జూన్14 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్

15వ డివిజన్  క్రాంతి కాలనీలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి రవీందర్ పరిశీలించారు.         ఈ మేరకు కాలనీలో నెలకొన్న సమస్యల గురుంచి కాలనీ వాసులను  అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు నజియ జావీద్ ఖాన్, మాజీ వార్డు మెంబర్ బత్తి సత్యపాల్ రెడ్డి, దంతూరి వెంకటేష్ గౌడ్, 15 డివిజన్ యూత్ అధ్యక్షులు బత్తి సుమిత్ పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.