కూనపురి చంద్రయ్యకు ఘన నివాళి

Published: Wednesday March 24, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో సోమవారం కీర్తిశేషులు కునపురి సాంబశివుడు, రాములు తండ్రి కునపురి చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో మంగళవారం వారి కుటుంబ సభ్యులను భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ పరామర్శించి చంద్రయ్య మృతదేహానికి పులమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ శాసన సభ్యులు వేముల వీరేశం, డేగల పాండు, మొగుళ్ల శ్రీనివాస్, కునపురి శ్రీ శైలం  తదితరులు పాల్గొన్నారు.