*సిసి రోడ్లు ప్రారంభించిన కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్
Published: Saturday August 27, 2022
ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 26ప్రజాపాలన ప్రతినిధి.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 21 వ వార్డు జన చైతన్య కాలనీలో ఈరోజు సిసి రోడ్డు పనులు జరిగింది 20 లక్షలు మంజూరైన నందున సాగర్ రోడ్డు నుండి శోభ ఇంటి వరకు ప్రారంభించారు. మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ గారు కాలనీవాసులు లోహిత్ రెడ్డి వెంకట్ రెడ్డి రమేష్ బాబు వర్క్ ఇన్స్పెక్టర్ లింగం రేవతి కాలనీవాసులు పాల్గొన్నారు
Share this on your social network: