నీరు వృధా- రోడ్డు వ్యధ* యాదాద్రి భువనగిరి జిల్లా 16 ప్రజాపాలన: నిత్యం నీరు పారడం తో బిటి రోడ్డు

Published: Monday October 17, 2022
హుసేనాబాద్ కు వెళ్ళే బిటి రోడ్డు పక్కన గారు బోరు బావి నీళ్లు వృధా గా రోడ్డు పై పారుతున్నాయి.ఈ తంతు నిత్యం జరిగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు తెలిపారు.బిటి రోడ్డు పై నీరు పారడం తో రోడ్డు త్వరగా పాడవుతుంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు. అవసరం లేకున్నా బోరు బావి మోటారు నడిపించడం వలన నీరు వృధా అవుతుందని అంటున్నారు.