ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి *జన సంద్రంగా మారిన తుర్కయంజాల్ మున్సిపాలి
Published: Thursday March 02, 2023
ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 39వ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) మరియు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈరోజు ఉదయం పాదయాత్రతో ఓఆర్ఆర్ నుంచి తుర్కయాంజల్ మున్సిపాలిటీలోకి ప్రవేశించటం జరిగింది.జన సంద్రంగా మారిన తుర్కయంజాల్ మున్సిపాలిటీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోకి ప్రవేశించిన ప్రగతి నివేదన యాత్ర 500 కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హజరై పైలాన్ ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు.ప్రజలు, నన్ను వారి సొంత కొడుకు లాగా ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు.నియోజకవర్గంలో 2,391కోట్ల తో అభివృద్ధి పనులు చేశాం.కేసీఆర్ నాయకత్వానికి మద్దతు ఇస్తే భవిష్యత్తులో మరిన్ని నిధులు, తెచ్చి అభివృద్ధి పనులు.యాంజాల్ అభివృద్ధి పనులు . చేసి అభివృద్ధి పరుస్తామని ఆయన తెలిపారు.
Share this on your social network: