సుమధుర కూచిపూడి నాట్యమండలి 17వ వార్షికోత్సవాలు నిర్వహించారు
Published: Monday October 17, 2022
హైదరాబాద్ ప్రజా పాలన ప్రతినిధి. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులు గురువు శ్రీ సమాన మానస భోగి రెడ్డి చిన్ననాటి నుండి నాట్యమండలి రంగంలో అంచలంచలుగా ఎదుగుతూ తనకు ఒక ప్రత్యేకమైన శైలి ఉందని తెలిపారు భారతదేశంలో వివిధ దేశాలలో 1200 పైగా ప్రవేశపెట్టిన ఎంతోమందిని ఆశ్చర్యముగా చూసుకున్నారు వివిధ కళావ్యవస్థలను నాట్యమైనాయి వివిధ సంస్కృతి సమతా మండలి రాష్ట్ర అవార్డు గ్రహీత పొందిన నాట్య 2019 అవార్డు పొందిన సొంతం చేసుకున్నారు దాదాపు నాట్య ప్రదేశంలో 1 80 విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం సభలో ఇండియన్ ప్రొడక్షన్ సీజీవో శివ నాగిరెడ్డి సినీ నటులు గ్రహీత , సినీ నటుడు ప్రదీప్, విశాంత్ ప్రముఖ శివేంద్ర డైరెక్టర్ మల్లారెడ్డి పూడి కల భారతి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో తదిపర్లు పాల్గొన్నారు
Share this on your social network: