మధిర తాసిల్దార్ అభినందనలు తెలిపిన కాపు సంఘం నాయకులు
Published: Wednesday August 18, 2021
మధిర, ఆగష్టు 17, ప్రజాపాలన ప్రతినిధి : మున్నూరు కాపు సంఘ నాయకులు ఖమ్మం జిల్లాలో ఉత్తమ తాసిల్దార్ గా 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న మధిర తాసిల్దార్ సైదులు మంగళవారం నాడు మధిర మరియు మధిర మండల మండలమున్నూరు కాపు సంఘం నాయకులు అభినందించారు ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ మధిర తాసిల్దార్ ఇటువంటి పదవులు ఎన్నో చేపట్టి ఎన్నో మన్ననలను పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో మధిర నియోజవర్గమున్నూరు కావు కన్వీనర్స నాయకులు ఆళ్ల కృష్ణ ,పసుపులేటి శ్రీనివాస్ రావు, శ్రీపాద శెట్టి వెంకటరావు స్వామి నాగేశ్వరరావు రామ్ శెట్టి శ్రీనివాసరావు, చలమల శ్రీనివాసరావు, కళ్యాణ నాగరాజు, గూడెం కిరణ్, తిరువీధుల రామకృష్ణ, ఆల్ల శరత్, శంకర్ శెట్టి వెంకటేశ్వర్లు, తిరువీధుల వెంకటేశ్వర్లు, ఆళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: