మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్ దారిశెట్టి రాజేష్

Published: Thursday June 16, 2022

కోరుట్ల, జూన్ 15 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలం లోని మధాపూర్ గ్రామానికి చెందిన
మోత్కూరి రాజ్యం గౌడ్ శుక్రవారం రోజున అదుపు తప్పి బైక్ నుండి పడి మృతి చెందగా మృతుడి కుటుంబానికి జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, కోరుట్ల మండల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాదాపూర్ గ్రామ సర్పంచ్ దారిశెట్టి రాజేష్  5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సర్పంచ్ అంజయ్య మరియు గౌడ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.