కరీంనగర్ లో ఏకలవ్యుని జయంతి వేడుకలు

Published: Monday July 11, 2022
కరీంనగర్ జాలై 10 (ప్రజాతంత్ర) :
కరీంనగర్ లోనివావిలాల పల్లి కాలనీలో ఎరుకల సంఘం కార్యాలయంలో ఆదివారంనాడు ఏర్పాటు చేసిన ఏకలవ్యుని జయంతి వేడుకలు ఘనంగాజరిగాయి. ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్  అధ్వర్యంలో
 అనంతరం కుతాడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎరుకల కుల దైవం తొలి ఏకాదశి పండుగ రోజు ఏకలవ్యుని జన్మించడాని ఎరుకల కులానికి చెందిన  ఏకలవ్యుని జయంతి పూర్వకాలం నుండి ఎరుకల కుల పెద్దలు తొలి ఏకాదశి పర్వదనం నాడు పండుగ రోజున ఏకలవ్యుని జయంతి జరుపుకోవడం జరుగుతుందిని ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్ అన్నారు. ఏకలవ్యుని జయంతి ఉత్సవాలను
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో
కుతాడి శివరాజ్.
తెలంగాణ ఎరుకల యువజన సంఘం
 జిల్లా ప్రధాన కార్యదర్శి
మానుపాటి మల్లేశం.
జిల్లా సంఘ నాయకులు
కుతాడి సంజివ్.
మొగిలి ప్రశాంత్
లోకిని శ్రీనివాస్.
మొగిలి, వరున్.కుతాడి అకుల్ వరీషత్.సుల్తాన్ బాలయ్య.కుతాడి నారాయణ.
తదితరులు పాల్గొన్నారు.