ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
Published: Thursday September 22, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 21, ప్రజాపాలన: కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ని మంచిర్యాల జిల్లా బిసి జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సదర్భంగా జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ చివరి నిమిషం వరకూ తెలంగాణ కోసం కృషి చేశారు ఆయన అని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి జాగృతి మంచిర్యాల పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్, పట్టణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు వైద్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: