ఘనంగా TRS జండా పండగ

Published: Friday September 03, 2021
ఎరుపాలెం, సెప్టెంబర్ 02, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామం గ్రామంలో ఘనంగా జండా పండగ ఆవిష్కరణ జరిగింది TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బనిగoడ్ల పాడు గ్రామంలో సర్పంచ్ జంగా పుల్లారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు దేశంలోనే ఆదర్శంగా తీసుకోవాలని వారు రానున్న రోజుల్లో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని అదే కాకుండా నిరుద్యోగ వ్యవస్థ లేకుండా చేయటం వారి దేహం అని తెలిపారు అధ్యక్షుడు నీలం రవి కుమార్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఉమా మహేశ్వరి, యన్నo సత్యనారాయణ రెడ్డి, కృష్ణా రెడ్డి, సొసైటీ చైర్మన్ శీలం అక్కి రెడ్డి, వార్డు మెంబరు లక్ష్మి, టిఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు