క్యాలెండర్ను ఆవిష్కరించిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ స్రవంతి చందు

Published: Tuesday February 08, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 7 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి స్రవంతి చందు సోమవారం రోజున శ్రీ నిలయ బిల్డింగ్ ప్లానర్స్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ నిలయ బిల్డింగ్ ప్లానర్స్ సివిల్ ఇంజినీర్ ప్రొప్రైటర్  చెనమోని రాఘవేందర్, చెనమోని శివ పాల్గొన్నారు.