టేకులపల్లి, బైరంపల్లి గ్రామాలలో బూతు కమిటీల ఏర్పాటు*

Published: Wednesday January 25, 2023

*ప్రజాపాలన కొoదుర్గు ::కొందుర్గు మండల పరిధి లోని టేకుల పల్లి, బైరంపల్లి గ్రామాలలొ BRS బూతు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అని BRS కొ oదుర్గు మండల అధ్యక్షులు ఎలుగంటి శ్రీధర్ రెడ్డి అన్నారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ టేకులపల్లిలో ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్ట్ ప్రకారం 100 ఓట్లకు ఇద్దరు చొప్పున 18 మందిని బాధ్యులుగా వేసి వారిపైన ఇంచార్జులుగా వెలువర్తి మోహన్ రెడ్డి, చెన్నా రెడ్డిలను ఎన్నుకోవడం జరిగింది అలాగె బైరoపల్లి BRS బూతు కమిటీల లో 100 ఓట్లకు ఇద్దరు ముఖ్య వ్యక్తులను బాధ్యులుగా 14  మందిని వేస్తూ బూతు ఇంఛార్జిలుగా నాగులపల్లి నర్సింహులు , పేద్దింటి నర్సింలు,  ఎన్నుకోవడం జరిగింది అని అన్నారు. పార్టి అభివృద్ది కోసం ప్రతీ కార్య కర్త నిరంతరం పని చేసి . మరో సారి కెసిఆర్ ను ముఖ్య మంత్రిగా అంజయ్య యాదవ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుoటెనే మన నియోజకవర్గo అభివృద్ధి చెందుతుంది అన్నారు.. ఇతర పార్టీల ఊక దంపుడు మాటలకు ఎవ్వరూ మోస పోవద్దు అన్నారు.. పార్టీకి పనిచేసే కార్య కర్తలకు సముచిత స్థానం ఉంటుంది అన్నారు.... ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్,జడ్పీటీసీ కుమారుడు ఎదిర రామకృష్ణా,ఎంపీపీ కుమారుడు పోతు రాజ్ గోపాల్, టేకుల పల్లి సర్పంచ్ వెలివర్తి పవిత్ర మోహన్ రెడ్డి, బైరంపల్లి సర్పంచ్ ఎర్రోళ్ల ఆంజనేయులు, ఉత్తరాసుపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు రామయ్య, టేకులపల్లి ఉప సర్పంచ్ బి. రాజు, మీది గడ్డ జంగయ్య, బుడ్డ నర్సింహులు, కిషోర్ కుమార్, రాజయ్య, చంద్రయ్య, రమేష్, చిన్న బోకే సిద్దు, ప్రవీణ్, నర్సింహులు, కృష్ణ, బాల రాజు, గౌస్ పాష, నర్సింహులు, జంగయ్య, నాగుల పల్లి రాములు, బోడ జంగయ్య,పి నర్సింహులు, గడ్డ మీది అంతయ్య తదితరులు పాల్గొన్నారు*...........