బైకు అధుపు తప్పి కింద పడడం తో ఇద్దరికీ గాయాలు

Published: Thursday December 15, 2022

శంకరపట్నం డిసెంబర్ 14 ప్రజాపాలన రిపోర్టర్:



శంకరపట్నం మండల కేంద్రం లోని రాజీవ్ రహదారిపై స్కూటీ మరియు బైక్ ఢీకొన్న సంఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న నస్పూర్ కాలనీకి చెందినటువంటి మద్దెర్ల సతీష్ (45) మాటేటి కృష్ణంరాజులకు గాయలయ్యయి, స్తానికులు108 కి సమాచారము అందిచడంతో  108 సిబ్బంది ఈఎంటి సురేష్ , పైలెట్ కాజా ఖలీల్ ఉల్లాలు క్షతగాత్రులను అంబులెన్స్ లో వారికి ప్రథమ చికిత్స అందిస్తూ కరీంనగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్కూటీ పై వెలుతున్న మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు.