ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 19 ప్రజాపాలన ప్రతినిది ** వైయస్సార్ టిపి నియోజకవర్గ ఇన్చార్జ్ సుగు
Published: Thursday October 20, 2022
ఇబ్రహీంపట్నం చెరువు నుండి 15 రోజులు నుండి అలుగు పారుతున్న సందర్భంలో వైయస్సార్ టిపి నియోజకవర్గ ఇన్చార్జి సుగుణ రెడ్డి మాట్లాడుతూ. ప్రయాణికులకు ఆటంకాలు ఎదురవుతున్న పట్టించుకోలేని ప్రభుత్వం సేరిగూడ శ్రీ హిందూ కాలేజీ ప్రక్కన ఉన్న కల్వర్టు పైనుండి వాటర్ పోవడంతో దెబ్బతిన్న రోడ్డు. ఎప్పుడెప్పుడు కూలుతుందా అని భయంతో వాహనాలు నడుపుతున్న ప్రయాణికులు ప్రభుత్వ అధికారులు ఇకనైనా చర్యలు చేపట్టి త్వరితగతిన పనులు చేయాలని డిమాండ్ చేశారు.
Share this on your social network: