పలు కుటుంబాలకు ఏం పి నామా పరామర్శ
Published: Tuesday September 21, 2021
బోనకల్లు ప్రజాపాలన ప్రతినిధి 20వ తేదీ సెప్టెంబ బోనకల్ మండలంరాయనపేట గ్రామంలో టిఆర్ఎస్ లోక్ సభ పక్షనేత ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పలు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం టిఆర్ఎస్ యూత్ నాయకులు మోదుగ కొండలరావు మరణించగా వారి కుటుంబ సభ్యులను మరియు మరిది నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, బోనకల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బంధం శ్రీను, చిత్తారి సింహాద్రి, మధిర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగా రవి, తన్నీరు రవి కుమార్, మండల టిఆర్ఎస్ కార్యదర్శి చేబ్రోలు మల్లికార్జునరావు, రాయన పేట టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏడుకొండలు, ఉయ్యూరి రాధాకృష్ణ, కిన్నెర పాపారావు, పెదప్రోలు నాగేశ్వరరావు, ఉద్దండు, ఆబ్బురి బాబు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: