భారత్ నీతిద డిజిటల్ హిందూ కాంక్లేవ్ కరీంనగర్ సమావేశం

Published: Monday October 25, 2021

కొడిమ్యాల, అక్టోబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి): పోలసాని మురళీధర్ రావ్ మధ్యప్రదేశ్ భాజాపా ఇంచార్జ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ నీతి ద డిజిటల్ హిందూ కాంక్లేవ్ కరినగరం సమావేశానికి లింగంపెళ్లి శంకర్ రాష్ట్ర భాజాపా నాయకులు మరియు కోడిమ్యాల మండల భాజపా సీనియర్ నాయకులు అక్కపెళ్లి రవీందర్, బూస గంగాధర్, వంగల శ్రీనివాస్ చారి, చెన్న దేవేందర్ భైరి కార్తీక్, బండ లింగారెడ్డి, బండ నర్సింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్బంగా మురళీధర్ రావ్ గారిని మరియు రాధామనోహర్ స్వామీ గారిని కోడిమ్యాల భాజపా సీనియర్ నాయకులు సన్మానించడం జరిగింది.