కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Published: Monday September 19, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి.


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో ఇబ్రహీం పట్టణం నియోజకవర్గానికి చెందిన కోడూరి రమేష్ తన అనుచరులతో 250 మంది యువకులు వివిధ పార్టీలకు  చెందిన పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ చేరికల కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగారెడ్డి  ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు జడల రవీందర్ రెడ్డి,,  దోమ సుదర్శన్ రెడ్డి , సంజీవ, రాజు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.