సర్వేoద్రియానామ్ నయనం ప్రధానం కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోగలరు

Published: Monday March 06, 2023
 మధిర మార్చి 5 ప్రజాపాలన ప్రతినిధి: సోమవారం నుండి మహాదేవపురం, నిధానపురం గ్రామపంచాయతీ కార్యాలయాల నందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక 
కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించబడును. కావున 
గ్రామ పంచాయతీ ప్రజలు అందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించు కోవలసినదిగా కోరనైనది.