మధిర మార్చి 5 ప్రజాపాలన ప్రతినిధి: సోమవారం నుండి మహాదేవపురం, నిధానపురం గ్రామపంచాయతీ కార్యాలయాల నందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక
కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించబడును. కావున
గ్రామ పంచాయతీ ప్రజలు అందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించు కోవలసినదిగా కోరనైనది.
Share this on your social network: