ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

Published: Thursday June 03, 2021
మధిర, జూన్ 2, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ 10 ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మధిర కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మధిర కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీ కే శ్రీకాంత్ మరియు అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ D.ధీరజ్ కుమార్, 2nd class magistrate M.abraham పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రస్తుత కరోనా నేపథ్యంలో ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని అందరూ వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి కరోనా మహమ్మారి పారద్రోలాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో Bar president భైరవభట్ల శ్రీనివాసరావు సూపరింటెండెంట్లు Krishna మోహన్, దాస్ తదితరులు పాల్గొన్నారు..