సెల్ టవర్ నిర్మాణా పనులను వెంటనే ఆపేయండిమిరియాల వెంకటరమణ గుప్తా

Published: Wednesday December 14, 2022
మధిర రూరల్ డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధిమధిర పట్టణంలో లడక్ బజార్ నందు జనావాసాల మధ్య సెల్ సెల్ టవర్ నిర్మించటం వెంటనే ఆపివేయాలని మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిరియాల వెంకటరమణ గుప్తా* కోరారు. ఈరోజు సెల్ టవర్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం వల్ల దానివల్ల రేడియేషన్ ఉత్పత్తి అయి ప్రజల ఆరోగ్యానికి హానికరం అవుతుందని. సదరూ కంపెనీ వారు వెంటనే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారుఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు *కోరంపల్లి చంటి* నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ *షేక్ జహంగీర్* కాంగ్రెస్ పార్టీ నాయకులు *మిరియాల కాశీ విశ్వేశ్వరరావు, ఆదిమూలం శ్రీనివాసరావు, యాదాల బెనర్జీ* మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు