రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలీ

Published: Friday February 19, 2021

మధిర, ఫిబ్రవరి 18, ప్రజాపాలన: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మార్చి14న జరిగే  MLC ఎన్నికలను పురస్కరించుకుని అంబేద్కర్ సెంటర్లలో ఓటు విలువ పై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుచే అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో 13 వార్డ్ కౌన్సిలర్  బిక్కిఅనిత,వినాయక గుడి చైర్మన్ మిరియాల సీతారాములు, కో అప్షన్ నంబర్ ఖసేమ్, కళాకారులు అర్జునరావు,పమ్మి రవిబాబు, ch కోటేశ్వరరావు, జి.సునీత, యం. ముత్తయ్య తో పాటు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు