రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలీ
Published: Friday February 19, 2021
మధిర, ఫిబ్రవరి 18, ప్రజాపాలన: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మార్చి14న జరిగే MLC ఎన్నికలను పురస్కరించుకుని అంబేద్కర్ సెంటర్లలో ఓటు విలువ పై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుచే అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో 13 వార్డ్ కౌన్సిలర్ బిక్కిఅనిత,వినాయక గుడి చైర్మన్ మిరియాల సీతారాములు, కో అప్షన్ నంబర్ ఖసేమ్, కళాకారులు అర్జునరావు,పమ్మి రవిబాబు, ch కోటేశ్వరరావు, జి.సునీత, యం. ముత్తయ్య తో పాటు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: