న్యాయం సేవా మార్పుతో ముందడుగు వేయాలి

Published: Friday May 20, 2022

భద్రాద్రి కొత్త గూడెం(ప్రజాపాలన బ్యూరో )నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఆనంద మోహన్  ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు మంగళంపల్లి హుస్సేన్ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది.జిల్లా అధ్యక్షులు సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ బోడ్డు ఆనంద్.ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏవి రావు. జిల్లా కార్యదర్శి.డి రవికుమార్. భద్రాచలం నియోజకవర్గ ప్రెసిడెంట్ భూక్యా సాయి కౌశిక్.నియోజకవర్గ సెక్రెటరీ అన్యం సుధీర్ కుమార్.జిల్లా ఉపాధ్యక్షులు బి రంగా.అశ్వరావుపేట నియోజకవర్గ ప్రెసిడెంట్.డి మీదీన్ కుమార్.నియమిస్తూ పత్రికా ప్రకటనలో తెలపడం జరిగింది.ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులకు ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ పాల్గొన్నారు