మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సతీమణి లత భౌతిక గాయానికి నివాళులు అర్పించిన జెడ్పీ చైర్ పర్సన్

Published: Tuesday June 07, 2022

జగిత్యాల, జూన్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల మండలం అంతార్గం గ్రామంలోని మాజీ మంత్రి సుద్దాల దేవయ్య  సతీమణి సుద్దాల లత అనారోగ్యంతో మరణించగా వారి నివాసంలో భౌతిక గాయానికి  జడ్పీ చైర్పర్సన్  దావ వసంతసురేష్ వారి వెంట జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, పూలమాలవేసి నివాళులు అర్పించినారు