గొల్లపల్లి రాజాగౌడ్ సుశీలమ్మ ప్రథమ వర్ధంతి...
Published: Monday October 04, 2021
జగిత్యాల, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా లైబ్రరీ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్ తల్లిదండ్రులు గొల్లపల్లి రాజాగౌడ్ సుశీలమ్మ ప్రథమ వర్థంతి కార్యక్రమానికి హాజరై వారి చిత్ర పటానికి నివాళులు అర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ జీఆర్ దేశాయ్ సతీష్ రాజ్ తదితరులు ఉన్నారు.
Share this on your social network: