రూ 55 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కార్పొరేటర్

Published: Thursday July 07, 2022
మేడిపల్లి, జూన్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)
 రామంతాపూర్ డివిజన్లోని బాలకృష్ణ నగర్, సాయికృష్ణా నగర్లలో రూ 55 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో   
మున్సిపల్ ఈఈ నాగేందర్,
రామంతాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకటరావు,   డివిజన్ యువమోర్చా అధ్యక్షులు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, స్వచ్ఛభారత్ కన్వీనర్ ఇలీటం నరసింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, , గరిక సుధాకర్, రేపాక కుమారస్వామి, డివిజన్ అధ్యక్షుడు ముస్తాక్, జేసీబీ రాజు,  స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.