ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి 5 వేల విరాళం...
Published: Friday March 11, 2022
బీరుపూర్, మర్చి 10 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ కేంద్రంలో ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి బీరుపూర్ మండల్ బీజేపీ ఇంఛార్జి మాదన్మోహన్ 5 వేల రూపాయల విరాళాన్ని గౌడ సంగం నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ బిజెపి మండల అధ్యక్షుడు ఎనగందుల చంద్రశేఖర్ దుట నరేందర్ బూట్ల మార్కండేయ చిర్నేని భాస్కర్ జంగిలి మల్లేష్ ఎరగదిన చిన్నయ్య బీర్పూర్ గౌడ సంగం అధ్యక్షుడు ఎనగంటి జితేందర్ గౌడ్ అల్లకొండ శ్రీనివాస్ అల్లకొండ సత్తయ్య గంగాధర్ నాయిని గణేష్ గుండ అశోక్ గౌడ్ నాయిని శ్రీనివాస్ పులి మురళి గౌడ్ అల్లకొండ తిరుపతి గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: