మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన మంద కృష్ణ

Published: Thursday February 18, 2021
అశ్వారావుపేట ప్రజాపాలన: అశ్వారావుపేట పియస్ లో పని చేసి మ్రృతి చెందిన కానిస్టేబుల్నార్లపాటి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని మంగళవారం రోజు MRPS  అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పరామర్శించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు, ఈకార్యక్రమంలో భద్రాద్రి కొత్త గూడెం యమ్మార్పియస్ జిల్లా నాయకులు కోలేటి పకీరయ్య, అశ్వారావుపేట ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు నార్లపాటి సుబ్బారావు, నార్ల పాటి సత్యం, అశోక్, అయినంపూడి నాగరాజు, జుజ్జారపు రాంబాబు, తగరం యర్రయ్య, నార్లపాటి రాములు తదితరులు పాల్గొన్నారు.