కరోనాతోమృతి చెందిన కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన తెలుగుదేశం నాయకులు.
Published: Friday July 30, 2021
మధిర, జులై 29, ప్రమున్సిపాలిటీఇటీవల కరోనా వ్యాధితో మృతిచెందిన మధిర ఎస్సీ కాలనీ వాస్తవ్యలు తెలుగుదేశం క్రియాశీల నాయకులు శ్రీ గద్దల కోటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాప సానుభూతిని తెలియజేసి పార్టీకి అందించిన సేవలు కొనియాడి కోటేశ్వరరావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు అని ప్రకటించి వారి సతీమణి కి పదివేల రూపాయల 10,000 ఆర్ధిక సహాయం అందజేసిన తెలుగుదేశం నాయకులు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం మధిర పట్టణ, మధిర రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, మార్నీడు పుల్లారావు పట్టణ టీడీపీ సెక్రటరీ వీరమాచినేని శ్రీనివాసరావు, మధిర మున్సిపల్ కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు జగన్మోహన్రావు మాజీ కౌన్సిలర్ గూడెల్లి నాగేశ్వరరావు, వంగాల రామకోటి మేడేపల్లి రాణి మేడా వెంకటేశ్వరరావు నాయకులు, అభిమానులు గద్దల ప్రకాశరావు, గట్టిగుండె జయరాజు, దారుమళ్ళ మాణిక్యాల రావు చటారి సీతమ్మ, దారుమళ్ల ఇందిర, ఎడవల్లి నాగభూషణం, గద్దల ఆనందరావు, గద్దలఏసోబు, చిర పంగి ఆశీర్వాదం, ఎడవల్లి శ్రీధర్, చిరపంగి కిరణ్, చటారి నతానియేలు, చటారి ముసిలి, చటారి నాగేంద్ర, చటారి స్వామి, ప్రసాద్, గద్దల సుందరరావు వాసిరెడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: