మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

Published: Monday September 13, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోయగూర అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు జడ్పిటిసి వాకిటి పద్మ అనంత రెడ్డిలు 5వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు మహిపాల్ రెడ్డి, క్యాదరి శ్రీనివాస్, ఆవుల స్వామి, అంజయ్య, బుర్ర నరసింహ, శ్రీనువాసు, శ్రీశైలం, వేముల ఎట్టయ్య, సురకంటి సాయి రెడ్డి, నాగార్జున రెడ్డి, జగన్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.