రైతు బంధు సమితి మధిర మండల కన్వీనర్ చావా వేణుని అభినందించిన మంత్రి పువ్వాడ.

Published: Tuesday April 20, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 19వ తేదీమధిర మండలం రైతుబంధు మండల కన్వీనర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన సిరిపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ నాయకులు చావా వేణు బాబు  ను ఈరోజు ఖమ్మం లో వారి చాంబర్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ మధిర ప్రాంత రైతులకు విశేష సేవలు అందించాలని నిత్యం రైతులకు అందుబాటులో ఉండాలని చావా వేణు కి మంత్రి సూచించారు.