కెసిఆర్ బహిరంగ సభకు ఎమ్మేల్యే డా. సంజయ్ అధ్వర్యంలో బారి వాహన ర్యాలి..
Published: Tuesday September 06, 2022
జగిత్యాల, సెప్టెంబర్ 05 (ప్రజాపాలన ప్రతినిధి): నిజామాబాద్ లో జరిగే కెసిఆర్ బహిరంగ సభ కార్యక్రమానికి ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ అధ్వర్యంలో 300 కార్లు బయలుదేరగా బారి వాహన ర్యాలిని జెండా ఊపి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, గ్రంథాలయ చెర్మెన్ డా.చంద్రశేఖర్ గౌడ్ జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్, మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ్రావణిప్రవీణ్ ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: