వైయస్సార్ షర్మిల పాదయాత్ర ప్రజల నుండి

Published: Monday June 13, 2022
బ్రహ్మరథంమధిర జూన్ 13 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధి ఆదివారం నాడు మండలం పరిధిలో వైయస్సార్ పాదయాత్రకు ప్రజల నుండి  విశేష స్పందన వస్తుంది నియోజకవర్గ ఇన్చార్జ్ దొంత మాల కిషోర్ కే కే డి వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆనాడు రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి జరిగిందని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మాత్రం చేయలేదని వారు తెలిపారు మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు నుండి షర్మిల మేము సైతం అంటూ మేము అండగా ఉంటామని పాదయాత్ర కి సంఘీభావం తెలిపారు అనంతరం మున్సిపాలిటీ పరిధి మడుపల్లి గ్రామ ప్రజలతో ముచ్చటిస్తూ రాబోయే కాలంలో రాజన్న ప్రభుత్వం రావాలని ఈ సందర్భంగా  షర్మిల మాట్లాడుతూ.ఉద్యమ కారుడు కదా అని రెండు సార్లు పాలన పెడితే వెన్నుపోటు పొడిచారుతెలంగాణ లో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు8 ఏళ్లుగా ఆడింది ఆటగా పాడింది పాటగాసాగుతుందిప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మొద్దు నిద్ర పోతుందిప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ పెట్టాంనేను వైఎస్సార్ రక్తం.ఆశీర్వదిస్తే పెద్దాయన పేరు నిలబెడత
ఆశీర్వదించండి.ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తా
ఆరోగ్యశ్రీ బ్రహ్మాండం గా అమలు చేస్తా
పోడు భూములకు పట్టాలు ఇస్తాతెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం నిలబడతఆలోచన చేసిమీకోసం బాగుపడే వారికి అవకాశం ఇవ్వండికేసీఆర్ చేతిలో ఈ సారి మళ్ళీ రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం చేస్తారుమీరు ఆశీర్వదించండి వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ కు తీసుకు వద్దాం. ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు