శివాలయం కమిటీకి అభినందన

Published: Tuesday March 16, 2021

మధిర, మార్చి15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో శివరాత్రి  పండుగను పురస్కరించుకుని మధిర శివాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆలయ కమిటీ ని అభినందించారు చేసినటువంటి పొట్టేళ్ల పందెం ను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా గా దానిలో భాగంగా గొర్రె పొట్టేలు రెండు రాష్ట్రాల్లో ఎడ్ల పందాలుపందెం ఏర్పాటు ఆలయ కమిటీ ని అభినందించారుకెసిఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా తీసుకోవాలని రైతు లేనిదే రాజ్యం లేదని రైతుకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలే వారి అన్నారు ఈ కార్యక్రమంలో నాగేశ్వరావు రావూరు శ్రీనివాస రావు చావా వేణు నరేందర్ రెడ్డి ఇ వంకాయలపాటి నాగేశ్వరావు భాస్కర్ రెడ్డి అప్పారావు ఉమా మహేశ్వర్ రెడ్డి అరిగే శ్రీనివాసరావు కోటేశ్వరావు రంగిశెట్టి