సీ.ఎం సహాయనిధి పేదలకు వరం
Published: Tuesday September 27, 2022
షాద్నగర్. ప్రజా పాలన ప్రతినిధి: జిల్లేడు చౌదరిగూడ మండలం జిల్లేడు గ్రామానికి చెందిన మొగిలి శ్రీనివాస్ రూ. 2,00,000/-, వీరన్నపేట గ్రామానికి చెందిన సక్కు బాయి రూ. 39,500/-, ఎల్కగూడ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రూ. 36,000/- కొందుర్గ్ మండలం ఉత్తరాసపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ రూ. 60,000/-, పాత ఆగిరాల గ్రామానికి చెందిన కేశమోని సందీప్ రూ. 36,000/-, జర్పుల సీత 37,500/- లబ్ధిదారులకు సీ.ఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అనంతరం జిల్లెల్ల చౌదరి గూడెం మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Share this on your social network: