అధ్వానంగా దెందుకూరు ఆర్.ఓ.బ్రిడ్జి

Published: Wednesday February 16, 2022
మధిర మండలంలో పలుు గ్రామాల్లో రోడ్లులు అధ్వానంగా ఉన్నాయనిగ ప్రజలు కోరుతున్నారు మధిర ఫిబ్రవరి 15 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం రూరల్ గ్రామాల్లో అదేవిధంగా వైరాా టు మధిర మీదగా విజయవాడ వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది అని ప్రజలుు కోరుతున్నార అధికారులు స్పందించి త్వరగా రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు వేలాదిమంది వాహనదారులు మరియు ప్రయాణికులు ప్రయాణించే ఆర్ ఓ బి బ్రిడ్జిని  పట్టించుకోని   ఆర్ & బి అధికారులు. మధిర మండల jalimudi రామచంద్రాపురం దెందుకూరు పరిధిలోని విజయవాడ వెళ్ళే దారిలో నిర్మించిన ఆర్.ఓ.బి పై సిమెంట్ మొత్తం కొట్టుకు పోయి స్లాబు తాలూకు ఐరన్ రాడ్లు బయటపడి ఉన్నాయి.మధిర  వైపునుండి ఇతర గ్రామాలకు ప్రజలు నిత్యం ఈ బ్రిడ్జి పై నుండి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. గుంతలతో అధ్వానంగా తయారయిన ఈ బ్రిడ్జి పై నుండి ప్రయాణించే ప్రజలు అనేక ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు .అనేకసార్లు ఆర్అండ్బి అధికారులకు విన్నవించిన అధికారులు స్పందించలేదని.. ఇకనైనా ఆర్ & బి అధికారులు మొద్దునిద్ర వీడి కనీసం పాడైన వరకైనా ఎంతోకొంత సిమెంటు వేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేస్తారని ప్రజలు భావిస్తున్నారు.