తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి ఆంధ్ర పురం లో
Published: Monday July 25, 2022
బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరిగాయి కాళికాదేవి ఆలయంలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఈ ఉత్సవాలలో ప్రముఖ నాయకులు ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జాతర సందర్భంగా మహిళలు బోనాలను తీసుకొని ఊరేగింపుగా దేవాలయం వరకు ఆడుతూపాడుతూ వచ్చారు దేవాలయ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఆషాడ మాసం చివరి ఆదివారం సందర్భంగా బోనాలు ప్రతి సంవత్సరం జరుపుతున్నారు
Share this on your social network: