ప్రజా పాలన షాబాద్::*ప్రతి ఒక్కరిలో దైవభక్తి ఉండాలి

Published: Wednesday November 16, 2022

అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి 10 లక్షల విరాళం.* ప్రతి ఒక్కరికి దైవభక్తి, దేశభక్తి, పితృభక్తి, సంఘభక్తి ఉండాలని షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు. దేవాలయాల పునరుద్ధరణ లో భాగంగా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం పరిధిలోని కొత్తూరు అయ్యప్ప స్వామి దేవాలయ పునర్నిర్మాణాన