ప్రజా పాలన షాబాద్::*ప్రతి ఒక్కరిలో దైవభక్తి ఉండాలి
Published: Wednesday November 16, 2022
అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి 10 లక్షల విరాళం.* ప్రతి ఒక్కరికి దైవభక్తి, దేశభక్తి, పితృభక్తి, సంఘభక్తి ఉండాలని షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు. దేవాలయాల పునరుద్ధరణ లో భాగంగా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం పరిధిలోని కొత్తూరు అయ్యప్ప స్వామి దేవాలయ పునర్నిర్మాణాన
Share this on your social network: