కస్టమర్లకు ఉత్తమ సేవలుఆర్.వి. కాంప్లెక్స్ లో ఇండిక్యాష్ ఏటీఎం సేవలు ప్రారంభం

Published: Wednesday April 28, 2021
మధిర, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆర్ వి ఆర్ కాంప్లెక్స్ ప్రతి e ఒక్కరూ ఇప్పుడున్న సాంకేతిక పరమైన టెక్నాలజీతో ఆర్థిక లావాదేవీలు ఫోన్ పే, గూగుల్ పే, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ లాంటి ఎన్నో సదుపాయాలు ఉన్నప్పటికీ కస్టమర్లకు ఆర్థికపరమైన లావాదేవీలు ఏటీఎం  ద్వారానే సురక్షితంగా ఉంటాయని ఆర్.వి కాంప్లెక్స్ లో ఇండిక్యాష్ ఏటీఎం ప్రారంభించిన ప్రొప్రైటర్ బొమ్మరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సైబర్ నేరగాళ్లతో ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారని, ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ కుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఎటిఎం ద్వారానే మనీ ట్రాన్స్ఫర్ జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.20% ఆఫర్తో ఆన్లైన్ మెడిసిన్శ్రీ సాయి సర్వీస్ వారిమిడ్ లైఫ్ ఆన్లైన్ మెడిసిన్ షాపును ఆర్.వి కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ 21లో ప్రారంభించినట్లు ప్రొప్రైటర్ బొమ్మారెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆన్లైన్ సర్వీస్ ద్వారా మెడిసిన్ 20% ఆఫర్ తో పొందవచ్చని తెలిపారు. ఆర్డర్ చేసినప్పుడు జీరో పర్సంటేజ్  ఉంటుందని అన్నారు. డెలివరీ కూడా ఎటువంటి చార్జీలు వర్తించవని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.