ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి *ఎమ్మెల్యే సహకారంతో సిసి రోడ్డు ప్రారంభించిన
రాయపోలు గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు 30లక్షల రూపాయలతో సీసి రోడ్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి
ఉప్పసర్పంచ్ బాలరాజ్ ఎంపిటిసి-1 అచ్చనశ్రీశైలం ,
ఎంపిటిసి-2 గంగిరెడ్డి జ్యోతిభాస్కర్ రెడ్డి , పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,వార్డ్ మెంబర్స్ శేఖర్, ఐలయ్య, రాము, అగమ్మ, రాధిక, ఇంద్ర, స్వప్న,సురేందర్ రెడ్డి,రామకృష్ణారెడ్డి,ముత్తమ్మ,యాదమ్మ, సుజాత, పద్మ, , పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఈశ్వర్, కో అప్ షన్ మెంబర్లు సుధాకర్ గౌడ్,యాదయ్య గౌడ్ డైరెక్టర్లు యాదిరెడ్డి
రాయపోలు బి ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బాలు గౌడ్, నవీన్ రెడ్డి, పొలాగోని అశోక్ గౌడ్, chనరసింహ సంజీవ, నరసింహగౌడ్, జెట్టి నర్సింగ్ రావు , కృష్ణ సురేందర్ గ్రామపెద్దలు నాయకులు పాల్గొన్నారు,
Share this on your social network: