బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ కొండ్రు పురుషోత్తం అ
Published: Friday September 16, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 15 ప్రజాపాలన ప్రతినిధి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ అండ్ సోషల్ మీడియా కన్వీనర్ ఏర్పుల వెంకటరమణ రాష్ట్రంలో ఎస్సీ మోర్చా బలోపేతానికి సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడుతుందని దాన్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం చాలా ఉందని మనం చేసే ప్రతి కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల యొక్క సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మనం ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమలను నిర్వహించాలని ఎస్సీల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు తెలపడం జరిగింది,
కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, రాష్ట్ర ఎస్సీ మోర్చ సోషల్ మీడియా కన్వీనర్ మేకల శ్యామ్, వివిధ జిల్లాల సోషల్ మీడియా కన్వీనర్లు పాల్గొనడం జరిగింది.
కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, రాష్ట్ర ఎస్సీ మోర్చ సోషల్ మీడియా కన్వీనర్ మేకల శ్యామ్, వివిధ జిల్లాల సోషల్ మీడియా కన్వీనర్లు పాల్గొనడం జరిగింది.
Share this on your social network: