ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 27ప్రజాపాలన ప్రతినిధి *టిఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడం సరైన కాదని
Published: Friday October 28, 2022
టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ పార్టీ వైఖరిని ఖండిస్తూ మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
Share this on your social network: