వికలాంగులు బస్సు పాసులు ఉపయోగించుకోవాలని హైదరాబాద్ 2 డిపో జి య స్ రెడ్డి

Published: Wednesday August 24, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 23ప్రజాపాలన ప్రతినిధిమంగళవారం రోజున వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పిఆర్ డి అధ్వర్యంలో అబ్దుల్లా పూర్ మెట్టు మండలం కొత్తగూడెం గ్రామంలో వికలాంగుల ఉచిత బస్సు పాసుల క్యాంపు జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు కోశాదికారి అశాన్నగారి భుజంగరెడ్డి ఎర్పుల జంగయ్య దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్ వేయించడం జరిగింది ఈ క్యాంపు గ్రామ అధ్యక్షుడు అంతటి మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది హైదరాబాదు 2 డిపో నుండి జి.య.స్ రెడ్డి హాజరై మాట్లాడుతూ గ్రామంలో ఉన్న మానసిక బుద్ధి మాన్యత వికలాంగుల 12,నుంచి 15 సంవత్సరాల వికలాంగుల చిన్నారులు చాల మంది ఉన్నారు అని వాళ్ళకు ప్రతి నేల సికింద్రాబాద్ బోయినపల్లి హాస్పిటల్ కి చికిత్సకు తిసుకేళ్ళాని ఈ ఉచిత బస్సు పాసులు వికలాంగుల చిన్నారులకు మరియు వాళ్ళతో పాటు ఎస్కాట్ ను వినయేంగిచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పగుడాల ప్రేమలత రామస్వామి కమలమ్మ సత్తీరేడ్డి కోత్తడి లలిత తదితరులు పాల్గొన్నారు.