పబ్బే రామయ్య నూతన గృహప్రవేశం

Published: Wednesday December 21, 2022
వికారాబాద్ బ్యూరో 20 డిసెంబర్ ప్రజా పాలన : మర్పల్లి మండల కేంద్రంలోని పబ్బే రామయ్య నూతన గృహప్రవేశానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జడ్పీటీసీ పబ్బే మధుకర్, మండల సర్పంచుల సంఘము అధ్యక్షుడు పడమటి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, పట్లూరు సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్, గోపాలరెడ్డి, ఉప సర్పంచ్ రాజు, డైరెక్టర్ యాదయ్య ఎంపీటీసీ లు, బిచ్చన్న, వసంత్, వెంకట్ లు తదితరులు హాజరయ్యారు. అనంతరం తుమ్మలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అనంతయ్య మనుమడు పుట్టినరోజు సందర్బంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్నె రాజు, తాజ్, రాచీరెడ్డి, దొడ్ల రాజు, జయ రాజ్, మాచెందర్ తదితరులు పాల్గొన్నారు.