శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి

Published: Monday January 31, 2022
మధిర జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు kuruvella కృష్ణ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ కి ఘన నివాళులు శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఈ రోజున గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో అధ్యక్షులైన శ్రీ కురు వెళ్ల కృష్ణ వారి అధ్యక్షతన గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ మన మందరం గాంధీ కలలు కన్న స్వరాజ్యం కొరకు మానము వారి ఆశయాలు అడుగగా ముందుకు అడుగు వేయాలని తెలిపారు కార్యక్రమంలో కళ్యాణ మండప గౌరవ అధ్యక్షులు రంగా వెంకటేశ్వరరావు నివాళులు అర్పించి గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసినారు అలాగే ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి నాళ్ళ శ్రీనివాస రావు, ఇరుకుల్ల నరసింహారావు, వనమా వేణు గోపాలరావు, ఇరుకుల్ల రాధాకృష్ణ మూర్తి, పుల్ల కాండం చంద్రశేఖర్, రంగా హనుమంతరావు, మిరియాల రమణ గుప్తా, మహంకాళి శ్రీనివాసరావు (గోల్డ్), మహంకాళి శ్రీనివాసరావు, కుంచం కృష్ణారావు, వేములపల్లి విశ్వనాథన్, చారు గుండ్ల నరసింహమూర్తి, పల్లపోతు ప్రసాద్, వనమా కిరణ్, సిరిపురం శ్రీనివాస్, మహంకాళి రామకృష్ణ, మరియు కళ్యాణ మండపం సభ్యులు తదితరులు పాల్గొని గాంధీ విగ్రహానికి ఘన నివాళులర్పించారు