విజయమ్మ ఆధ్వర్యంలో 1వ వార్డులో ఇంటింట సర్వే డ్రై డే

Published: Wednesday August 04, 2021
మధిర, ఆగష్టు 03, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ చైర్మన్ లతమరియు కమిషనర్ రమాదేవి ఆదేశాలతో వ వార్డు కౌన్సిలర్ పగిడిపల్లి విజయమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే మరియు covid 19 వచ్చిన వారికి నిలవ నీటివల్ల సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా వ్యాపించకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సువార్త, ఆశా వర్కర్ లక్ష్మిదేవి, భారతీ, rp వీన వార్డు ఇంచార్జ్ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు