వెన్న అశోక్ కుమార్ దంపతులను పరామర్శించిన...పినపాక నియోజకవర్గం యువజన విభాగం బి. ఆర్. ఎస్ పార్ట
Published: Tuesday December 20, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి. ఆర్. ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు గౌ:శ్రీ రేగా కాంతారావు ఆదేశాల మేరకు.
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల కాలనీ గ్రామానికి చెందిన పినపాక నియోజకవర్గ బి. ఆర్. ఎస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు & స్థానిక ఉపసర్పంచ్ వెన్న అశోక్ కుమార్ - సునీత దంపతులు గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పినపాక నియోజకవర్గం యువజన విభాగం బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు .
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి ప్రసాద్, పినపాక నియోజకవర్గం యువజన విభాగం ప్రధానకార్యదర్శిలు పద్దం శ్రీను, బానోత్ రమేష్, మణుగూరు టౌన్ యువజన విభాగం ప్రధానకార్యదర్శి గుర్రం సృజన్, పినపాక నియోజకవర్గం సోషల్ మీడియా అధ్యక్షులు యంపాటి సందీప్ రెడ్డి, అశ్వాపురం మండలం యువజన విభాగం ఉపాధ్యక్షులు వెన్న రంజిత్ కుమార్,మరియు యువజన నాయకులు చెలికాని రామకృష్ణ, గాజుల కార్తీక్, తోటమల్ల శివశంకర్ తాళ్లపల్లి నాగరాజు, డేగల సంపత్ తదితరులు పాల్గొన్నారు ..
Share this on your social network: