పెద్ద మనసు చాటుకున్న అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గద్దల రామకృష్ణ
Published: Friday November 04, 2022
అశ్వాపురం (ప్రజా పాలన.)
అశ్వాపురం మండలంలోని జగజ్జివన్ రావు కాలనీ నందు ఇటీవల మరణించిన మాడుగుల వెంకట నర్సయ్య దశ దిన కార్యక్రమానికి హాజరై కుటుంబాన్ని పరామర్శించి 25 కేజీల బియ్యంతో పాటు కొంత ఆర్థిక సహాయాన్ని అందించి తన పెద్ద మనసును చాటుకున్న పార్టీ మండల యూత్ అధ్యక్షులు గద్దల రామకృష్ణ
ఈ కార్యక్రమం మాజీ ఎంపీపీ- పార్టీ సీనియర్ నాయకులు ఇసంపల్లి నరసింహారావు,మైనారిటీ అధ్యక్షులు షేక్ నయీమ్,జగజ్జివన్ రావు కాలనీ యువత ఇసంపల్లి వెంకటేష్, ఇసంపల్లి లింగన్న, లంజపల్లి ప్రవీణ్, మురుకుపుడి అశోక్, ఇసంపల్లి సాయి రామ్, మురుకుపుడి వెంకటేష్, కొమ్ము వెంకన్న,యువజన నాయకులు జూపల్లి కిరణ్,ఇసంపల్లి సురేష్, కాసిపోగు ప్రవీణ్,ఇరుగు నాగరాజు,మర్రి రాంబాబు, కరకపల్లి డేవిడ్, గోపిగాంధీ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: